Webdunia - Bharat's app for daily news and videos

Install App

చర్యకు ప్రతిచర్య : గూఢచర్యం ఆరోపణలపై భారత్ దౌత్యాధికారిని బహిష్కరించిన పాక్

పాకిస్థాన్ ప్రతీకారం తీర్చుకుంది. గూఢచర్యం కేసులో ఢిల్లీలోని పాక్ హైకమిషన్ కార్యాలయంలో పని చేసే దౌత్య సిబ్బందిని భారత ప్రభుత్వం బహిష్కరించింది. ఆ తర్వాత ఇదే ఆరోపణల కింద పాకిస్థాన్ భారత దౌత్యాధికారిని

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2016 (09:53 IST)
పాకిస్థాన్ ప్రతీకారం తీర్చుకుంది. గూఢచర్యం కేసులో ఢిల్లీలోని పాక్ హైకమిషన్ కార్యాలయంలో పని చేసే దౌత్య సిబ్బందిని భారత ప్రభుత్వం బహిష్కరించింది. ఆ తర్వాత ఇదే ఆరోపణల కింద పాకిస్థాన్ భారత దౌత్యాధికారిని తమ దేశం వీడి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించింది. 
 
న్యూఢిల్లీలోని పాక్ హైకమిషన్ ఆఫీసులో పనిచేస్తున్న మహ్మూద్ అఖ్తర్ (35)ను 48 గంటల్లోగా దేశం విడిచి పోవాలని భారత్ ఆదేశించిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ నుంచి వచ్చిన ఇద్దరిని ఢిల్లీ జూపార్కు వద్ద కలుసుకున్న ఆయన, సైన్యానికి సంబంధించిన రహస్య సమాచారమున్న పత్రాలను స్వీకరిస్తుంటే పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీంతో ఆయనను దేశం వీడి వెళ్లాల్సిందిగా ఆదేశించింది. 
 
ఈ వార్త వెలువడిన కొన్ని గంటల్లోనే పాకిస్థాన్‌లోని భారత కాన్సులేట్‌లో పనిచేస్తున్న సుర్జీత్ సింగ్‌పై వేటు వేసింది. శుక్రవారం సాయంత్రంలోగా సుర్జీత్ తన కుటుంబంతో సహా దేశాన్ని విడిచిపోవాలని ఆదేశించింది. వియన్నా సదస్సు నిర్ణయాలు, ద్వైపాక్షిక నిబంధనలకు విరుద్ధంగా ఆయన ప్రవర్తిస్తున్నాడని చెబుతూ భారత హై కమిషనర్‌కు సమన్లు పంపింది. ఆయన్ను వెంటనే ఇండియాకు పంపేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వినసొంపుగా ఉన్న హరి హర వీరమల్లు నుంచి రెండవ గీతం కొల్లగొట్టినాదిరో

మూవీ 23 చూసి చలించిపోయిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క

నిర్మాత దిల్ రాజుకు సుప్రీంకోర్టులో ఊరట

క్రూరమైన హింసతో ఉన్న నాని హిట్ 3 ది 3rd కేస్ టీజర్

Allu Arjun: భారీగా అల్లు అర్జున్ పారితోషికం - మరి దర్శకుడుకి కూడా ఉందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుందో తెలుసా?

పర్యావరణ అనుకూల శైలితో ఫ్యాషన్‌ను పునర్నిర్వచించిన వోక్సెన్ విద్యార్థులు

Sajja Pindi Java: బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ..?

Green Peas: డయాబెటిస్ ఉంటే పచ్చి బఠానీలు తినవచ్చా?

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments