Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాజా పాఠశాల భవనంపై ఇజ్రాయెల్ వైమానికి దాడి.. 20 మంది మృతి

ఠాగూర్
సోమవారం, 14 అక్టోబరు 2024 (10:00 IST)
సెంట్రల్ గాజాలోని ఓ పాఠశాల భవనంపై ఇజ్రాయెల్ సైన్యం జరిగిన వైమానిక దాడిలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది మృత్యువాతపడ్డారు. అదో రోజు జరిగిన దాడిలో నుసిరత్‌లో ఇద్దరు మహిళలు కూడా మరణించారు. పాఠశాల భవనంపై జరిపిన దాడిలో పలువురు పాఠశాల విద్యార్థులతోపాటు మహిళలు కూడా అధికంగా ఉన్నారు. ఈ దాడిలో చనిపోయినవారి మృతదేహాలను నుసైరత్‌‍లోని అల్ ‍‌అవ్డా ఆస్పత్రికి, డీర్ అల్ బలాహ్‍‌లోని అల్‌ అక్సా ఆస్పత్రికి తరలించామని సదరు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 
 
మరోవైపు, ఇజ్రాయెల్ సెంట్రల్ గాజాపై వైమానికి దాడి చేయగా మరోవైపు సెంట్రల్ ఇజ్రాయెల్‌లోని ఆర్మీ బేస్‍ను టార్గెట్ చేసుకుని హిజ్‌బుల్లా డ్రోన్ దాడి చేసింది. ఈదాడిలో తమ సైనికులు నలుగురు మరణించారని, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. కాగా, గత కొంతకాలంగా పశ్చిమాసియా దేశంలో రోజు రోజుకూ యుద్ధం తీవ్రతరమవుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments