Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాజా పాఠశాల భవనంపై ఇజ్రాయెల్ వైమానికి దాడి.. 20 మంది మృతి

ఠాగూర్
సోమవారం, 14 అక్టోబరు 2024 (10:00 IST)
సెంట్రల్ గాజాలోని ఓ పాఠశాల భవనంపై ఇజ్రాయెల్ సైన్యం జరిగిన వైమానిక దాడిలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది మృత్యువాతపడ్డారు. అదో రోజు జరిగిన దాడిలో నుసిరత్‌లో ఇద్దరు మహిళలు కూడా మరణించారు. పాఠశాల భవనంపై జరిపిన దాడిలో పలువురు పాఠశాల విద్యార్థులతోపాటు మహిళలు కూడా అధికంగా ఉన్నారు. ఈ దాడిలో చనిపోయినవారి మృతదేహాలను నుసైరత్‌‍లోని అల్ ‍‌అవ్డా ఆస్పత్రికి, డీర్ అల్ బలాహ్‍‌లోని అల్‌ అక్సా ఆస్పత్రికి తరలించామని సదరు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 
 
మరోవైపు, ఇజ్రాయెల్ సెంట్రల్ గాజాపై వైమానికి దాడి చేయగా మరోవైపు సెంట్రల్ ఇజ్రాయెల్‌లోని ఆర్మీ బేస్‍ను టార్గెట్ చేసుకుని హిజ్‌బుల్లా డ్రోన్ దాడి చేసింది. ఈదాడిలో తమ సైనికులు నలుగురు మరణించారని, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. కాగా, గత కొంతకాలంగా పశ్చిమాసియా దేశంలో రోజు రోజుకూ యుద్ధం తీవ్రతరమవుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments