Webdunia - Bharat's app for daily news and videos

Install App

శతాబ్దాలుగా భారత్‌ అత్యంత సురక్షితమైన కేంద్రం : సుష్మా స్వరాజ్

Webdunia
బుధవారం, 20 జనవరి 2016 (09:30 IST)
ఒక్క యూదులకు మాత్రమే కాకుండా, ప్రపంచంలోని అన్ని జాతులు, మతాల వారికి భారత్ అత్యంత సురక్షితమైన ప్రాంతమని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చెప్పుకొచ్చారు. ఇజ్రాయెల్‌ పర్యటనలో ఉన్న ఆమె జెరూసలెంలో స్థానిక ప్రవాస భారతీయులతో భేటీ అయ్యారు. 'శతాబ్దాలుగా భారత్‌ యూదులకు సురక్షిత కేంద్రంగా ఉంది' అని అన్నారు. 
 
భారత్‌ నుంచి వచ్చి ఇజ్రాయెల్‌లో వివిధ రంగాల్లో సేవలందిస్తున్న ప్రవాస భారతీయుల సేవా నిరతిని కొనియాడారు. ఇజ్రాయెల్‌లో సుమారు 80,000 పైగా భారత సంతతి యూదులు ఇజ్రాయెల్‌ పాస్‌పోర్టులతో ఉంటున్నారు. వీళ్లల్లో 10,000 మంది భారత పౌరులు కాగా.. మరో 8000 మంది సంరక్షకులుగా ఉంటున్నారు. మిగతా వారు వజ్రాల వ్యాపారులుగా.. ఐటీ ఉద్యోగులుగా, విద్యార్థులుగా, అసంఘటిత రంగ కార్మికులుగా ఉంటున్నారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments