కాబూల్ దాడి మా పనే ఐఎస్ఐఎస్... 61 మంది మృతి, 207 మందికి గాయాలు
ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు మరోసారి విరుచుకుపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్లో కాబూల్ లోని దహ్మజంగ్ ప్రాంతంలో ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో సుమారు 61 మంది అక్కడికక్కడే మృతి చెందారు. 207 మందికి పైగా గాయపడ్డారు. తమకు వ్యతిరేకంగా పనిచేసే శక్తులపైన దాడి చేసి చ
ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు మరోసారి విరుచుకుపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్లో కాబూల్ లోని దహ్మజంగ్ ప్రాంతంలో ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో సుమారు 61 మంది అక్కడికక్కడే మృతి చెందారు. 207 మందికి పైగా గాయపడ్డారు. తమకు వ్యతిరేకంగా పనిచేసే శక్తులపైన దాడి చేసి చంపడమే తమ లక్ష్యమని ఐఎస్ఐస్ తీవ్రవాదులు వెల్లడించారు.