Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇరాక్‌లో సద్దాం హుస్సేన్ భవంతులు నేలమట్టం!

Webdunia
శుక్రవారం, 30 జనవరి 2015 (16:04 IST)
ఇరాక్‌లో సద్దాం హుస్సేన్ భవంతులను ఐఎస్ఐఎస్ మిలిటెంట్ గ్రూపు పేల్చేసింది. తిక్రిత్ పట్టణంలో ఆయనకు చెందిన 9 విలాసవంతమైన భవంతులను ఐఎస్ మిలిటెంట్లు నేలమట్టం చేసినట్టు ఇరాక్ భద్రత విభాగానికి చెందిన అధికారులు తెలిపారు. 
 
సద్దాం ప్రాభవం కొనసాగిన కాలంలో మొత్తం 76 అందమైన భవంతులు నిర్మించారు. వాటిలో కృత్రిమ సరస్సులు, పార్కులు ఏర్పాటు చేశారు. ఈ భవంతుల్లో అత్యధికం టైగ్రిస్ నదీ తీరంలో నిర్మించారు. సద్దాంను బందీగా పట్టుకున్న తర్వాత ఈ భవంతులను ఇరాకీ వర్గాలు ప్రభుత్వ కార్యాలయాలు, సైనిక కేంద్రాలుగా వినియోగిస్తున్నాయి.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments