Webdunia - Bharat's app for daily news and videos

Install App

Iran: సుప్రీం కోర్టు ప్రాంగణంలో ఇద్దరు జడ్జిలపై కాల్పులు.. మృతి

సెల్వి
ఆదివారం, 19 జనవరి 2025 (07:41 IST)
టెహ్రాన్‌లోని ఇరాన్ సుప్రీంకోర్టు ప్రాంగణంలో జరిగిన సాయుధ దాడిలో ఇద్దరు న్యాయమూర్తులు మరణించారు. దుండగుడు కాల్పులు జరిపాడని, ప్రముఖ న్యాయమూర్తులు మొహమ్మద్ మోగిషు, హోజతోలెస్లామ్ అలీ రైజీ మరణించారని తెలుస్తోంది. మరో న్యాయమూర్తి గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
 
 ఈ కాల్పుల్లో ఒక బాడీ గార్డు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దాడి చేసిన తర్వాత, తుపాకీదారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనకు గల కారణాలు అస్పష్టంగానే వున్నాయి. దర్యాప్తు జరుగుతోంది. 
 
కానీ ఈ ఇద్దరు న్యాయమూర్తులు 1980ల నుండి ఇస్లామిక్ ప్రభుత్వ వ్యతిరేకులపై కఠిన చర్యలు తీసుకోవడంలో కీలక పాత్ర పోషించారని టాక్. మృతులైన న్యాయమూర్తులు దశాబ్దాలుగా న్యాయవ్యవస్థలో ఉన్నారు. సుప్రీంకోర్టులో, వారి బాధ్యతలలో మరణశిక్షలను నిర్ధారించడం కూడా జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments