Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోనేషియా ఫ్లైట్‌కు బాంబు బూచి.. అత్యవసర ల్యాండింగ్..!

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2015 (15:53 IST)
ఇటీవల విమాన ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. తాజాగా ఇండోనేషియాలో ఒక విమానానికి పెను ముప్పు తప్పింది. దీంతో అందులో ఉన్న 125 మంది ప్రయాణీకులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ విషయం గురించి ఇండోనేషియా రవాణా అధికార ప్రతినిధి జేఏ బరతా తెలుపుతూ..  విమానానికి బాంబు బెదిరింపు రావడంతో శుక్రవారం ఉదయం అత్యవసరంగా ల్యాండింగ్ చేసినట్టు తెలిపారు. 
 
ఇండోనేషియాలో అతి తక్కువ ఖర్చుతో ప్రయాణాన్ని కల్పించే అతి పెద్ద విమానయాన సంస్థ బటిక్ ఎయిర్ ప్లేన్. ఆ సంస్థ విమానానికి టెక్స్ రూపంలో బెదిరింపు సందేశం వచ్చిందని, దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశామన్నారు. 
 
అనంతరం బాంబు తనఖీ బృందం విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టి బాంబులేదని లేదని తేల్చినట్టు తెలిపారు. అది తప్పుడు ఫోన్ కాల్ అని తేలిందని పోలీసులు చెప్పారు. శుక్రవారం ఉదయం జరిగిన ఈ బెదిరింపు కారణంగా కొన్ని గంటల పాటు ఆలస్యంగా ఆ విమాన్ని మళ్లీ ప్రయాణాన్ని కొనసాగించిందని అధికారులు వెల్లడించారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments