Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాలిబన్లలో మార్పు రాలేదా? 150మంది భారతీయులు కిడ్నాప్?

Webdunia
శనివారం, 21 ఆగస్టు 2021 (14:47 IST)
తాలిబన్లలో మార్పు వచ్చినట్లు కనబడట్లేదని ప్రపంచ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాలిబన్లు కిడ్నాప్‌కు పాల్పడటం పెద్ద విషయమేమీ కాదు. కానీ తాలిబన్లలో పరిపాలనకు తర్వాత కూడా అదే తంతును కొనసాగిస్తుండటం ప్రస్తుతం ప్రపంచ దేశాలను నివ్వెరపరుస్తోంది. 
 
ఆఫ్గానిస్తాన్‌లో పని చేస్తున్న ఆరుగురు భారతీయులు 150 మంది కిడ్నాప్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా... ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు భారతీయుల్ని కిడ్నాప్ చేశారనీ వేర్వేరు దేశాలకు చెందిన వారిని బంధించగావారిలో భారతీయులు కూడా ఉన్నారనే వార్తలు తెరపైకి వచ్చాయి. భాగ్లాన్ ప్రావిన్స్‌లో ఓ విద్యుత్తు ప్లాంట్‌ వద్ద పని చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.
 
ఈ ఇంజనీర్లు ప్రభుత్వ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం వద్దకు మినీ బస్సులో వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులతో బెదిరించి వీరిని అపహరించారని భాగ్లాన్ పోలీసు అధికార ప్రతినిధి జబిహుల్లా షుజా తెలిపారు. అప్గానిస్తాన్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. 
 
ఈ ఇంజినీర్లంతా డ అఫ్గానిస్తాన్ బ్రెష్ణా షెర్కాట్‌లో పని చేస్తున్నారని వివరించారు. ఈ విద్యుత్తు ప్లాంట్, ఇతర భారీ నిర్మాణాల వద్ద 150 మంది భారతీయులు పని చేస్తున్నారని రాయబార కార్యాలయ అధికారి మరొకరు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments