Webdunia - Bharat's app for daily news and videos

Install App

#IranvsUSA.. భారతీయులను ఇరాన్‌కు పంపకండి..

Webdunia
బుధవారం, 8 జనవరి 2020 (12:23 IST)
అమెరికా-ఇరాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అక్కడ నివసించే భారతీయుల కోసం బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ భారతీయులు క్షేమంగా వున్నట్లు  ఐక్యరాజ్యసమితి (ఐరాస)లో భారత్ కు చెందిన దౌత్యవేత్త ఒకరు హామీ ఇచ్చారు. 
 
ఇరాన్‌లోని భారతీయులకు ఎలాంటి ప్రమాదం లేదని సురక్షితంగానే ఉన్నారని ఆయన తెలిపారు. గల్ఫ్ దేశాలకు ముఖ్యంగా.. ఇరాన్, ఇరాక్‌లలోని చమురు క్షేత్రాల్లో, ఇతరత్రా పనుల ద్వారా జీవనోపాధి పొందేందుకు అనేక మంది భారతీయులు వెళ్ళి ఉన్నారు. 
 
ఇరాక్‌లో దాదాపు 25 వేల మంది భారతీయులు ఉన్నారని అంచనా. వారంతా క్షేమంగా ఉన్నారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆ దౌత్య వేత్తతో పాటు ఇరాన్ ప్రభుత్వ వర్గాలు కూడా తెలిపాయి. ఇప్పటికే ఇరాన్‌లో వున్న భారతీయులు క్షేమంగా వున్నారని, కానీ ఇకపై ఇరాన్‌కు కొత్త వారిని పంపవద్దంటూ ఆ దేశ  రాయబార కార్యాలయం పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments