Webdunia - Bharat's app for daily news and videos

Install App

#IranvsUSA.. భారతీయులను ఇరాన్‌కు పంపకండి..

Webdunia
బుధవారం, 8 జనవరి 2020 (12:23 IST)
అమెరికా-ఇరాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అక్కడ నివసించే భారతీయుల కోసం బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ భారతీయులు క్షేమంగా వున్నట్లు  ఐక్యరాజ్యసమితి (ఐరాస)లో భారత్ కు చెందిన దౌత్యవేత్త ఒకరు హామీ ఇచ్చారు. 
 
ఇరాన్‌లోని భారతీయులకు ఎలాంటి ప్రమాదం లేదని సురక్షితంగానే ఉన్నారని ఆయన తెలిపారు. గల్ఫ్ దేశాలకు ముఖ్యంగా.. ఇరాన్, ఇరాక్‌లలోని చమురు క్షేత్రాల్లో, ఇతరత్రా పనుల ద్వారా జీవనోపాధి పొందేందుకు అనేక మంది భారతీయులు వెళ్ళి ఉన్నారు. 
 
ఇరాక్‌లో దాదాపు 25 వేల మంది భారతీయులు ఉన్నారని అంచనా. వారంతా క్షేమంగా ఉన్నారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆ దౌత్య వేత్తతో పాటు ఇరాన్ ప్రభుత్వ వర్గాలు కూడా తెలిపాయి. ఇప్పటికే ఇరాన్‌లో వున్న భారతీయులు క్షేమంగా వున్నారని, కానీ ఇకపై ఇరాన్‌కు కొత్త వారిని పంపవద్దంటూ ఆ దేశ  రాయబార కార్యాలయం పేర్కొంది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments