Webdunia - Bharat's app for daily news and videos

Install App

లండన్‌లో పీహెచ్‌డీ చేస్తోన్న భారతీయ విద్యార్థిని మృతి.. భర్త ముందే అలా?

సెల్వి
సోమవారం, 25 మార్చి 2024 (11:40 IST)
Cheistha
లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ చదువుతున్న భారతీయ విద్యార్థిని మార్చి 19న సైకిల్ ప్రమాదంలో మృతి చెందారు. గుర్గావ్‌కు చెందిన 33 ఏళ్ల చేష్టా కొచర్, కాలేజీ పూర్తయ్యాక లండన్‌‌లోని తన ఇంటికి తిరిగి వస్తుండగా లారీ ఢీకొనడంతో మరణించింది. 
 
ఈ ఘటన జరిగినప్పుడు ఆమె భర్త ఆమెకు కొన్ని మీటర్ల ముందు సైకిల్‌పై వెళ్తున్నాడు. చెయిస్టా సంఘటన స్థలంలోనే మరణించింది. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జన్మించిన చెయిస్తా పిహెచ్‌డి చేయడానికి సెప్టెంబర్‌లో లండన్‌కు వెళ్లింది. పూర్తి స్కాలర్‌షిప్‌పై చదువుకునే అవకాశాన్ని పొందింది.

ఆమె చదువుకు ముందు నీతి ఆయోగ్, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌లో పనిచేసింది. చేష్ట తన తెలివితేటలతో రాణించింది. ఇంకా హార్డవర్కర్ కూడా అంటూ సన్నిహితులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments