Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ కవలలు డిజిటల్ ట్విన్స్...

బ్రిటన్‌లో ఓ డిజిటల్ తల్లి కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఈ తరహా విధానం ద్వారా జన్మనిచ్చిన తొలి తల్లిగా ఆమె రికార్డు సాధించింది. ఆమె పేరు మలావస్త్ ధురి (37). ఈమె డిజిటల్‌ గ్రోత్‌ చార్ట్‌ సాయంతో జన్మనిచ్చ

Webdunia
ఆదివారం, 30 జులై 2017 (14:53 IST)
బ్రిటన్‌లో ఓ డిజిటల్ తల్లి కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఈ తరహా విధానం ద్వారా జన్మనిచ్చిన తొలి తల్లిగా ఆమె రికార్డు సాధించింది. ఆమె పేరు మలావస్త్ ధురి (37). ఈమె డిజిటల్‌ గ్రోత్‌ చార్ట్‌ సాయంతో జన్మనిచ్చింది. ఈ మహిళ భారతీయ సంతతికి చెందిన మహిళ కావడం గమనార్హం. 
 
గర్భంలో కవలల ఆరోగ్య పరిస్థితి, పెరుగుదలను తెలుసుకునేందుకు 10 వేల స్కాన్‌లను ఉపయోగించి ప్రత్యేకంగా తయారు చేసిన ఈ డిజిటల్‌ చార్టు కోసం యూకేకు చెందిన ట్విన్స్‌ అండ్‌ మల్టిపుల్‌ బర్త్స్‌ అసోసియేషన్‌ విరాళం ఇచ్చింది. ఇప్పటివరకు ఉన్న చార్టులతో కవలల్లో పెరుగుదలను కచ్చితంగా గుర్తించలేమన్నారు. 
 
ప్రసవం ముందుగా చేయాల్సి వచ్చి పిల్లల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని సెయింట్‌ జార్జ్‌ ఆస్పత్రి డాక్టర్లు తెలిపారు. డిజిటల్‌ చార్టులైతే గర్భంలోని శిశువుల పెరుగుదలను ఖచ్చితంగా నిర్ధారిస్తాయని చెప్పారు. దీంతో ఆ విధానం పర్యక్షణలో ఆ మహిళ కవల పిల్లలకు జన్మనిచ్చింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments