Webdunia - Bharat's app for daily news and videos

Install App

లిబియాలో చిక్కుకున్న 1000 మంది ఇండియన్స్!

Webdunia
సోమవారం, 28 జులై 2014 (14:49 IST)
ఉపాధి కోసం విదేశాలకు వెళ్ళిన భారతీయ కూలీలు అష్టకష్టాలు అనుభవిస్తున్నారు. ఇప్పటికే ఇరాక్‌లో చిక్కుకున్న భారతీయులను తిరిగి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ఎంతో శ్రమిస్తోంది. ఇప్పుడు అంతర్యుద్ధం జరుగుతున్న లిబియాలో కూడా దాదాపు 1000 మంది భారతీయులు చిక్కుకుపోయినట్టుగా సమాచారం అందుతోంది. 
 
వీరిలో ఎక్కువ మంది తెలుగువారు అందునా కర్నూలు జిల్లా వాసులు కావడం గమనార్హం. అలాగే కేరళకు చెందిన దాదాపు వందమంది నర్సులు కూడా లిబియాలో చిక్కుకుపోయారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వారిలో ఎక్కువమంది కర్నూలు జిల్లా బేతంచెర్ల నుంచి వెళ్ళిన సిమెంటు పరిశ్రమ కార్మికులు. లిబియాలో చిక్కుకున్న వెయ్యిమంది కార్మికులను సురక్షితంగా భారతదేశానికి తీసుకురావడానికి దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. 

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

ఎన్నికల ప్రచారం ఓవర్.. ఇక పవన్‌కు వేచి వున్న వేరే టాస్క్.. ఏంటది?

నటి రాఖీ సావంత్‌కు గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిక

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?