Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయ వలసదారుడికి కువైట్ కోర్టు మరణశిక్ష.. 5001 కువైట్ దినార్లు పరిహారం!

భారతీయ వలసదారుడికి కువైట్ కోర్టు మరణశిక్ష విధించింది. ఓ హత్య కేసులో ఇరుక్కున్న అతనికి మరణశిక్ష విధించడంతో పాటు బాధితుడి కుటుంబానికి 5001 కువైటీ దినార్లను నష్టపరిహారంగా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

Webdunia
మంగళవారం, 21 జూన్ 2016 (14:43 IST)
భారతీయ వలసదారుడికి కువైట్ కోర్టు మరణశిక్ష విధించింది. ఓ హత్య కేసులో ఇరుక్కున్న అతనికి మరణశిక్ష విధించడంతో పాటు బాధితుడి కుటుంబానికి  5001 కువైటీ దినార్లను నష్టపరిహారంగా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. 3వేల కేడీల రుణం విషయంలో ఓ ఆప్ఘన్, భారత వలసదారుల మధ్య చోటుచేసుకున్న వివాదం కాస్త ముదిరింది.
 
ఎంతసేపటికీ ఈ వివాదం ముగియకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన భారతీయుడు ఆప్ఘన్ వ్యక్తిని హత్య చేశాడు. అనంతరం పరారైన అతడిని స్పాన్సర్ సాయంతో పోలీసులు పట్టుకున్నారు. విచారణలో నేరం అంగీకరించిన నిందితుడికి కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. అంతేకాక బాధితుడి వారసులకు 5001 కేడీలు ఇవ్వాలని ఆదేశించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments