Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్దుల్ కలాం మరణంపై అమెరికా ప్రగాఢ సంతాపం: పత్రికల్లో స్పెషల్ స్టోరీస్

Webdunia
మంగళవారం, 28 జులై 2015 (12:18 IST)
భారత మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త, మేధావి ఏపీజే అబ్దుల్ కలాం మరణంపై అగ్రరాజ్యం అమెరికా ప్రగాఢ సంతాపం ప్రకటించింది. అమెరికా ప్రభుత్వంతో పాటు.. ఆ దేశ మీడియాలు కూడా అబ్దుల్ కలాం మృతిపై ప్రత్యేక కథనాలు ప్రచురించాయి. భారత్‌ను అణ్వస్త్ర దేశంగా తీర్చిదిద్దడంలో కలాందే కీలక భూమిక అని ఆ దేశ పత్రికలు ఉటంకించాయి. 
 
ఈ మేరకు సోమవారం మరణించిన కలాంను గుర్తు చేసుకుంటూ ఆ దేశ పత్రికలు ప్రత్యేక కథనాలు రాశాయి. అణ్వస్త్ర, అంతరిక్ష రంగాల్లో భారత్ అభివృద్దికి కలాం విశేష సేవలందించారని తమ కథనాల్లో పేర్కొన్నాయి. రక్షణ రంగంలో భారత్ శక్తిమంతమైన దేశంగా ఎదగడానికి కలాం అవిశ్రాంత కృషి చేశారని ‘న్యూయార్క్ టైమ్స్’ తెలిపింది.
 
పృథ్వీ, అగ్ని లాంటి క్షిపణులను రూపొందించడం ద్వారా భారత రక్షణ వ్యవస్థను కలాం పటిష్ఠం చేశారని ‘వాషింగ్టన్ పోస్ట్’ పేర్కొంది. భారత అంతరిక్ష, రక్షణ రంగాల పటిష్ఠతకు కలాం ఎనలేని సేవలు చేశారని ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ పేర్కొంది.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments