Webdunia - Bharat's app for daily news and videos

Install App

యెమెన్‌లో ఉద్రిక్తత: భారతీయుల కోసం కంట్రోల్ రూమ్!

Webdunia
సోమవారం, 30 మార్చి 2015 (14:42 IST)
యెమెన్‌లో సౌదీ అరేబియా వైమానిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం ఓ విమానాన్ని పంపింది. 1500 మందిని తరలించే సామర్థ్యం ఉన్న నౌకను యెమెన్‌కు పంపే యోచనలో కేంద్రం ఉంది. యెమెన్‌లో పరిస్థితిని సమీక్షించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
 
వివిధ ఉద్యోగాలు, పనుల కోసం యెమెన్‌ వెళ్ళిన భారతీయులు సుమారు 3,500 మంది అక్కడ చిక్కుకున్నారు. తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా, సౌదీ అరేబియా వైమానిక దాడులు కొనసాగుతుండటంతో అక్కడ భయాందోళనలు నెలకొన్నాయి. 
 
అక్కడ చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ ఉదయం ప్రత్యేక విమానాన్ని పంపింది. దీనికి అదనంగా, 1500 మందిని తరలించే సామర్థ్యం ఉన్న రెండు నౌకలను పంపింది.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments