Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీకి లేఖ రాసిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ

Webdunia
బుధవారం, 12 ఏప్రియల్ 2023 (16:55 IST)
ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య గత యేడాది ఫిబ్రవరి నెలలో ప్రారంభమైన యుద్ధం ఇంకా కొనసాగుతోంది. రష్యా దాడిలో ఉక్రెయిన్ అన్ని విధాలుగా నష్టపోయింది. ఈ యుద్ధం నష్టం నుంచి కోలుకోవాలంటే ఉక్రెయిన్‌ను ప్రపంచ దేశాలు ఆదుకోవాల్సి వుంది. ఈ నేపథ్యంలో తమకు భారత్ చేసే సాయాన్ని మరింతగా పెంచాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఓ లేఖ రాశారు. మన దేశ పర్యటనకు వచ్చిన ఉక్రెయిన్ మంత్రి ఎమినె జపరోవా ఈ లేఖను ప్రధాని మోడీకి, విదేశాంగ సహాయ మంత్రి మీనాక్షి లేఖికి అందజేశారు. 
 
రష్యా దురాక్రమణతో దెబ్బతిన్న తమ దేశాన్ని వీలైనంత మేరకు ఆదుకోవాలంటూ అన్ని ప్రపంచ దేశాలకు ఉక్రెయిన్ అధినేత జెలెన్ స్కీ ప్రాధేయపడుతున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగా, ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఓ లేఖ రాశారని, మందులు వైద్య పరికరాలు, తదితర అత్యవసర వస్తుువులను పంపించాలని ఆయన లేఖలో ఆయన కోరారు. ఈ లేఖను అందుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సానుకూలంగా స్పందించి, ఉక్రెయిన్‌కు చేస్తున్న సాయాన్ని పెంచాలని సహాయ మంత్రికి సూచినట్టు సమాచారం. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భార్య విడాకులు.. సౌదీ యూట్యూబర్‌తో నటి సునైనా నిశ్చితార్థం..

సరిగ్గా 10 యేళ్ల క్రితం మేం ముగ్గురం... 'కల్కి' దర్శకుడు నాగ్ అశ్విన్ ట్వీట్ వైరల్..

భయపెట్టబోతున్న అప్సరా రాణి.. రాచరికం - పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో షురూ

సూప‌ర్ నేచుర‌ల్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌ కథతో సుధీర్ బాబు నూతన చిత్రం

నటి గా అవకాశాలు కోసం ఆచితూచి అడుగులేస్తున్న శివానీ రాజశేఖర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments