Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్-పాకిస్థాన్​ అణుకేంద్రాల సమాచార మార్పిడి

Webdunia
గురువారం, 2 జనవరి 2020 (07:39 IST)
భారత్​-పాకిస్థాన్​ పరస్పరం అణు కేంద్రాల సమాచారాన్ని అందజేసుకున్నాయి.1991లో అమలులోకి వచ్చిన ఒప్పందం ప్రకారం కొత్త సంవత్సరం తొలి రోజే ఈ ప్రక్రియ పూర్తి చేశాయి ఇరుదేశాలు.

29 ఏళ్ల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ కొత్త సంవత్సరం తొలి రోజున భారత్‌, పాకిస్థాన్‌లు అణు కేంద్రాల సమాచారం ఇచ్చిపుచ్చుకున్నాయి. అణు కేంద్రాలపై పరస్పరం దాడి చేసుకోకుండా ఇరుదేశాల మధ్య 1988లో ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది. 1991 నుంచి అది అమలులోకి వచ్చింది.

ఈ ఒప్పందం ప్రకారం రెండు దేశాలు ప్రతి సంవత్సరం తొలి రోజు అణు కేంద్రాల సమాచారాన్ని పరస్పరం అందజేసుకుంటున్నాయి. ఈ సారి కూడా దౌత్య మార్గంలో రెండు దేశాల మధ్య ఏక కాలంలో ఈ ప్రక్రియ పూర్తయినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

What God is doing: దేవుడు ఏమి చేస్తున్నాడో దేవుడికి మాత్రమే తెలుసు.. వర్మ సెటైర్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments