Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్-పాకిస్థాన్​ అణుకేంద్రాల సమాచార మార్పిడి

Webdunia
గురువారం, 2 జనవరి 2020 (07:39 IST)
భారత్​-పాకిస్థాన్​ పరస్పరం అణు కేంద్రాల సమాచారాన్ని అందజేసుకున్నాయి.1991లో అమలులోకి వచ్చిన ఒప్పందం ప్రకారం కొత్త సంవత్సరం తొలి రోజే ఈ ప్రక్రియ పూర్తి చేశాయి ఇరుదేశాలు.

29 ఏళ్ల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ కొత్త సంవత్సరం తొలి రోజున భారత్‌, పాకిస్థాన్‌లు అణు కేంద్రాల సమాచారం ఇచ్చిపుచ్చుకున్నాయి. అణు కేంద్రాలపై పరస్పరం దాడి చేసుకోకుండా ఇరుదేశాల మధ్య 1988లో ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది. 1991 నుంచి అది అమలులోకి వచ్చింది.

ఈ ఒప్పందం ప్రకారం రెండు దేశాలు ప్రతి సంవత్సరం తొలి రోజు అణు కేంద్రాల సమాచారాన్ని పరస్పరం అందజేసుకుంటున్నాయి. ఈ సారి కూడా దౌత్య మార్గంలో రెండు దేశాల మధ్య ఏక కాలంలో ఈ ప్రక్రియ పూర్తయినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments