Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌కు 78వ స్థానం.. ఎందులో తెలుసా?

Webdunia
గురువారం, 31 జనవరి 2019 (11:43 IST)
ప్రపంచ వ్యాప్తంగా అవినీతికి పాల్పడే దేశాల జాబితాను ఓ సంస్థ విడుదల చేసింది. ఇందులో భారత్‌కు 78వ స్థానం లభించింది. వాచ్‌డాగ్ ట్రాన్స్ఫరెన్సీ ఇంటర్నేషనల్ అనే అంతర్జాతీయ స్వచ్ఛంధ సంస్థ.. ప్రభుత్వ కార్యాలయాలు అవినీతి ఆధారంగా లభించిన గణాంకాల ఆధారంగా ఈ సర్వేను నిర్వహించారు. 
 
దీని ఆధారంగా విడుదలైన పట్టికలో సోమాలియా, దక్షిణ సూడాన్, సిరియా వంటి దేశాలు తొలి మూడు స్థానాలను సొంతం చేసుకోగా, గతంలో 81వ స్థానంలో భారత్ మూడు స్థానాలు ఎగబాకి 78వ స్థానాన్ని కైవసం చేసుకుంది. 
 
చైనా 87వ స్థానంలోనూ, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాలు 117, 149, 124 స్థానాల్లో కొనసాగుతున్నాయి. అతి తక్కువ అవినీతికి పాల్పడిన దేశాల్లో డెన్మార్క్, న్యూజిలాండ్ వంటి దేశాలు ఒకటి రెండు స్థానాల్లో వున్నాయి. ఈ జాబితాలో అమెరికా 22వ స్థానానికి వెనక్కి నెట్టేశారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments