Webdunia - Bharat's app for daily news and videos

Install App

మానస సరోవర్ యాత్రకు ఆటంకాలు ఉండవు : జిన్‌పింగ్

Webdunia
గురువారం, 18 సెప్టెంబరు 2014 (15:48 IST)
భారత్ నుంచి మానస సరోవర్ యాత్రకు వెళ్లే పర్యాటకులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తామని చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి హామీ ఇచ్చారు. ప్రస్తుతం భారత్‌లో పర్యటనకు వచ్చిన ఆయన ఈ మేరకు వాగ్ధానం చేశారు. అంతేకాకుండా, భారత్, చైనాల మధ్య 12 కీలక ఒప్పందాలను చేసుకున్నారు. 
 
గురువారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో చైనా అధ్యక్షులు జీ జిన్‌పింగ్, ప్రధాని నరేంద్ర మోడీలు దాదాపు 45 నిమిషాలు పలు అంశాల పైన చర్చించారు. అనంతరం వారు ఉమ్మడిగా మీడియా సమావేశం నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా భారత్ - చైనాల మధ్య 12 ఒప్పందాల పైన అంగీకారం కుదిరిందని తెలిపారు. ఇందులో సమాచార, షాంఘై - ముంబై నగరాల అభివృద్ధి, రైల్వే, ఆర్థిక, వాణిజ్యం, మానస సరోవర్ రహదారి నిర్మాణం తదితరాల అంశాలు ఉన్నాయి. 

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments