Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు వాడి పేరుతో కరాచీలో ఒక పేట

Webdunia
బుధవారం, 2 జూన్ 2021 (12:12 IST)
ప్రస్తుతం  పాకిస్థాన్ లో ఉన్న కరాచీ లో ఒక తెలుగువాడి పేరుతో పేట ఉంది. అదే పున్నయాపూర్. కోటంరాజు పున్నయ్య ,బాపట్ల లో  పుట్టి పత్రికా రంగంలోనే పనిచేయాలనే లక్ష్యంతో బొంబాయి వెళ్లి విద్యనభ్యసించి  పట్టభద్రుడు కాకున్ననూ ఆంగ్లంలో పట్టు సంపాదించి కాశీనాధుని నాగేశ్వరరావు గారి ఆదరణతో ఆంధ్రపత్రిక లో చేరారు. మద్రాస్ కు బదిలీ అయిన  తరువాత ఆంధ్రపత్రిక డైలీ ని ప్రారంభించి నడిపారు.

హ్యుమానిటీ అనే ఆంగ్ల పత్రిక కు సంపాదకునిగా పనిచేశారు ....అప్పుడే కరాచీ నుండి నడిచే న్యూ టైమ్స్ పత్రిక యాజమాన్యం దృష్టి పున్నయ్య గారి సంపాదకత్వాలపై పడింది ,వారి ఆహ్వానం మీద కరాచీ చేరి  'న్యూ టైమ్స్' సంపాదకుడిగా  బలహీనుల స్వరాన్ని బలం గా వినిపించారు.

కొద్ది రోజులకే 'సింధు ఆబ్సర్వర్ ' పత్రికకు మారి చివరివరక అక్కడే పనిచేశారు .బాపట్ల నుండి కరాచీ చేరిన పున్నయ్య గారు ధర్మం వైపు ,పేదలవైపు పోరాడి అక్కడే తుదిశ్వాస విడిచారు .తమ వాణి వినిపించిన ఆ మహామనీషి కి నివాళిగా అక్కడి ప్రజలు ఒక పేట కు 'పున్నయ్య పూర్ ' గా నామకరణం చేశారు 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments