Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాదేశ్‌లో చెలరేగిపోయిన దుండగులు... 17 హిందూ ఆలయాలు ధ్వంసం

Webdunia
సోమవారం, 6 ఫిబ్రవరి 2023 (15:34 IST)
పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో దుండగులు చెలరేగిపోయారు. అనేక హిందూ దేవాలయాలపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 14 హిందూ దేవతామూర్తి విగ్రహాలను ధ్వంసం చేశారు. బంగ్లాదేశ్‌లోని ఉప జిల్లా పరిధిలోని దంతాల, పరియా, చరుల్ యూనియన్లలో పరిధిలో ఈ ఆలయాలు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. 
 
ఈ దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఆలయాలు రోడ్డు పక్కనే ఉండటంతో దుండుగులు సులభంగా దాడి చేసేందుకు వీలుపడింది. దీనిపై సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలాన్ని పరిశీలించిన చరుల్ యూనియల్ పరిషత్ ఛైర్మన్ దిలీప్ కుమార్ స్థానిక అధికారులకు సమాచారం అందించారు. 
 
అయితే, ఇప్పటివరకు దాడి చేసిన వారి వివరాలను గుర్తుపట్టలేక పోయారు. విగ్రహాల విధ్వంసానికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ మహబూబర్ రెహ్మాన్ హామీ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments