Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాదేశ్‌లో చెలరేగిపోయిన దుండగులు... 17 హిందూ ఆలయాలు ధ్వంసం

Webdunia
సోమవారం, 6 ఫిబ్రవరి 2023 (15:34 IST)
పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో దుండగులు చెలరేగిపోయారు. అనేక హిందూ దేవాలయాలపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 14 హిందూ దేవతామూర్తి విగ్రహాలను ధ్వంసం చేశారు. బంగ్లాదేశ్‌లోని ఉప జిల్లా పరిధిలోని దంతాల, పరియా, చరుల్ యూనియన్లలో పరిధిలో ఈ ఆలయాలు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. 
 
ఈ దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఆలయాలు రోడ్డు పక్కనే ఉండటంతో దుండుగులు సులభంగా దాడి చేసేందుకు వీలుపడింది. దీనిపై సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలాన్ని పరిశీలించిన చరుల్ యూనియల్ పరిషత్ ఛైర్మన్ దిలీప్ కుమార్ స్థానిక అధికారులకు సమాచారం అందించారు. 
 
అయితే, ఇప్పటివరకు దాడి చేసిన వారి వివరాలను గుర్తుపట్టలేక పోయారు. విగ్రహాల విధ్వంసానికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ మహబూబర్ రెహ్మాన్ హామీ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వరాష్ట్రంలో డిపాజిట్ కోల్పోయిన జోకర్... : ప్రకాష్ రాజ్‌పై నిర్మాత వినోద్ కుమార్ ఫైర్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments