Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రెజిల్‌ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ.. జైలుకు నిప్పంటించారు.. 150మంది పరార్

బ్రెజిల్‌లోని రియోడిజనిరో జైలులో ఖైదీల మధ్య జరిగిన ఘర్షణ హింసాత్మకంగా మారింది. ఖైదీల మధ్య ఏర్పడిన ఘర్షణ చివరకు జైలుకు నిప్పు పెట్టే వరకు వెళ్లింది. ఇదే అదనుగా తీసుకున్న ఖైదీలు 150 మంది పరారయ్యారు. వివ

Webdunia
బుధవారం, 25 జనవరి 2017 (10:51 IST)
బ్రెజిల్‌లోని రియోడిజనిరో జైలులో ఖైదీల మధ్య జరిగిన ఘర్షణ హింసాత్మకంగా మారింది. ఖైదీల మధ్య ఏర్పడిన ఘర్షణ చివరకు జైలుకు నిప్పు పెట్టే వరకు వెళ్లింది. ఇదే అదనుగా తీసుకున్న ఖైదీలు 150 మంది పరారయ్యారు. వివరాల్లోకి వెళితే బ్రెజిల్‌లోని సావోపోలో రాష్ట్రంలోగల బౌరు జైలులో గత కొంతకాలంగా ఖైదీల మధ్య అంతర్గత పోరు నడుస్తోంది. ఇది కాస్త ముదిరిపోయి ఒకరిపై మరోకరు దాడులు చేసుకునే వరకు వచ్చింది. 
 
అనంతరం కొంతమంది ఖైదీలు జైలులోని కొన్ని విభాగాలకు నిప్పు పెట్టారు. అనంతరం దాదాపు 150 మంది ఖైదీలు పారిపోయారు. స్థానికంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఇప్పటికే పారిపోయిన 150 మంది ఖైదీల్లో 100 మందిని పట్టుకున్నట్లు జైళ్లశాఖ అధికారులు చెప్తున్నారు. అలాగే జైలులో కఠినమైన క్రమశిక్షణను అమలు చేస్తున్నారని, దీనిమూలంగానే ఖైదీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని ఒకరిపై మరోకరు దాడులు చేసుకున్నారని వారు అంటున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments