Webdunia - Bharat's app for daily news and videos

Install App

మతం పేరిట మారణకాండ... కరాచీలో హిందూ డాక్టర్ హత్య

శత్రుదేశం పాకిస్థాన్‌లో మతం పేరిట మారణకాండ జరుగుతోంది. ఈ దేశంలో మైనార్టీలుగా నివశిస్తున్న హిందువులపై యధేచ్చగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ హిందూ డాక్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ వివరాలను పరిశీల

Webdunia
శనివారం, 6 ఆగస్టు 2016 (13:17 IST)
శత్రుదేశం పాకిస్థాన్‌లో మతం పేరిట మారణకాండ జరుగుతోంది. ఈ దేశంలో మైనార్టీలుగా నివశిస్తున్న హిందువులపై యధేచ్చగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ హిందూ డాక్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
డాక్టర్ ప్రీతమ్ అనే వ్యక్తి కరాచీలోని లఖ్వానీ గార్డెన్ ఈస్ట్‌లో నివసిస్తున్నాడు. ఈయన తన ఇంటికి సమీపంలోనే ఓ క్లినిక్ నడుపుతున్నాడు. ఈయన తన క్లినిక్ నుంచి బయటకు వస్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపారు. ఈ హత్యకు మతపరమైన భావజాలమే కారణంగా భావిస్తున్నారు. 
 
దీనిపై డాక్టర్ కుమారుడు మాట్లాడుతూ డాక్టర్ ప్రీతమ్ క్లినిక్ నుంచి ఇంటికి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై దాడి చేశారని తెలిపారు. తన తండ్రి సెల్‌ఫోన్ నుంచి తనకు కాల్ వచ్చిందని, ఆయనను హత్య చేసినట్లు చెప్పారని తెలిపారు. తన తండ్రికి ఎవరితోనూ శత్రుత్వం లేదని, బెదిరింపులు కూడా రాలేదని చెప్పారు. ముందస్తు పథకం ప్రకారమే దాడి జరిగిందని తెలిపారు. దాడి జరిగిన సమయంలో విద్యుత్తు సరఫరా లేదని పేర్కొన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments