Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫ్ఘనిస్తాన్‌లో గుప్త నిధులు-తాలిబన్లు ఆ సంపదను దోచుకుంటారా ?

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (19:22 IST)
తాలిబన్ల దౌర్జన్యానికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. తాజాగా ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌ జ్వాజియన్‌ ప్రావిన్స్‌‌లో తిల్యాతోపే అనే ప్రాంతం‌లో పెద్ద ఎత్తున నిధులు బయటపడ్డాయి. సోవియట్‌ యూనియన్‌ ఆధీనంలో ఆఫ్ఘానిస్తాన్‌ ఉన్న సమయంలో ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపారు.
 
ఆ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో 20600 వరకు వస్తువులు బయటపడ్డాయి. నాణేలు, ఇతర వస్తువులు వంటివి బయటపడ్డాయి. ఇవి క్రీస్తూ పుర్వం 1 వ శతాబ్దానికి చెందినవిగా అప్పటి పురావస్తు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇందులో చాలా వరకు అప్పటి సోవియట్‌ యూనియన్‌ చేతికి చిక్కాయి.
 
మిగిలిన వాటిని ఆఫ్ఘానిస్తాన్‌ ప్రభుత్వం జాగ్రత్తగా భద్రపరుస్తూ.. వస్తోంది. అయితే.. ఆ విలువైన సంపద ఎక్కడ తాలిబన్ల వశం అవుతుందోనని అధికారులు వణికిపోతున్నారు. 1994 లో ఈ సంపదను తాలిబన్ల వశం కాకుండా జాగ్రత్తపడ్డారు. అయితే.. ఇప్పుడు తాలిబన్లు ఆ సంపదను దోచుకుంటారా ? అనే సందేహం అందరిలోనూ నెలకొంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments