Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజుకు రూ.3 కోట్లు చొప్పున విరాళమిస్తున్న టెక్ దిగ్గజం!

Webdunia
గురువారం, 20 అక్టోబరు 2022 (18:13 IST)
దేశంలోని దిగ్గజ టెక్ కంపెనీల్లో ఒకటైన హెచ్.సి.ఎల్. వ్యవస్థాపక అధ్యక్షుడు శివ్ నాడార్ దాతృత్వంలో అగ్రస్థానంలో నిలించారు. ఈయన రోజుకు రూ.3 కోట్లు చొప్పున విరాళం ఇచ్చారు. గత 2021-22 సంవత్సరంలో ఏకంగా 1,161 కోట్ల మేరకు విరాళం ఇచ్చారు. అంటే సగటున రూ.3 కోట్ల మేరకు ఆయన విరాళంగా ఇచ్చారు. 
 
ఎడెల్‌గివ్‌ హురున్‌ ఇండియా ఫిలాంత్రోపీ రూపొందించిన 2022 జాబితాలో విప్రో వ్యవస్థాపకుడు అజీమ్‌ ప్రేమ్‌జీ రూ.484 కోట్ల విరాళంతో రెండో స్థానానికి చేరారు. వరసగా రెండు సంవత్సరాల పాటు ఈ జాబితాలో ప్రేమ్‌జీ ఈసారి తొలిస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. 
 
ఆసియా కుబేరుడు గౌతమ్‌ అదానీ రూ.190 కోట్ల విరాళంతో జాబితాలో ఏడోస్థానంలో ఉన్నారు. ఈ ఏడాది దాదాపు 15 మంది శ్రీమంతులు ఒక్కొక్కరు రూ.100 కోట్లకు పైగా విరాళాలిచ్చారు. ఎల్‌అండ్‌టీ గ్రూప్‌ ఛైర్మన్‌ రూ.142 కోట్లతో దేశంలోనే అత్యధిక విరాళం ఇచ్చిన ప్రొఫెషనల్‌ మేనేజర్‌గా నిలిచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments