Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజుకు రూ.3 కోట్లు చొప్పున విరాళమిస్తున్న టెక్ దిగ్గజం!

Webdunia
గురువారం, 20 అక్టోబరు 2022 (18:13 IST)
దేశంలోని దిగ్గజ టెక్ కంపెనీల్లో ఒకటైన హెచ్.సి.ఎల్. వ్యవస్థాపక అధ్యక్షుడు శివ్ నాడార్ దాతృత్వంలో అగ్రస్థానంలో నిలించారు. ఈయన రోజుకు రూ.3 కోట్లు చొప్పున విరాళం ఇచ్చారు. గత 2021-22 సంవత్సరంలో ఏకంగా 1,161 కోట్ల మేరకు విరాళం ఇచ్చారు. అంటే సగటున రూ.3 కోట్ల మేరకు ఆయన విరాళంగా ఇచ్చారు. 
 
ఎడెల్‌గివ్‌ హురున్‌ ఇండియా ఫిలాంత్రోపీ రూపొందించిన 2022 జాబితాలో విప్రో వ్యవస్థాపకుడు అజీమ్‌ ప్రేమ్‌జీ రూ.484 కోట్ల విరాళంతో రెండో స్థానానికి చేరారు. వరసగా రెండు సంవత్సరాల పాటు ఈ జాబితాలో ప్రేమ్‌జీ ఈసారి తొలిస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. 
 
ఆసియా కుబేరుడు గౌతమ్‌ అదానీ రూ.190 కోట్ల విరాళంతో జాబితాలో ఏడోస్థానంలో ఉన్నారు. ఈ ఏడాది దాదాపు 15 మంది శ్రీమంతులు ఒక్కొక్కరు రూ.100 కోట్లకు పైగా విరాళాలిచ్చారు. ఎల్‌అండ్‌టీ గ్రూప్‌ ఛైర్మన్‌ రూ.142 కోట్లతో దేశంలోనే అత్యధిక విరాళం ఇచ్చిన ప్రొఫెషనల్‌ మేనేజర్‌గా నిలిచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments