Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్జల్ గురు, మెమన్ ఉరితీతపై ఏపీ షా సెన్సేషనల్ కామెంట్స్

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (11:51 IST)
పార్లమెంట్ దాడి కేసులో అప్జల్ గురు, 1993 నాటి బాంబు పేలుళ్లకు ప్రధాన కారణమైన యాకూబ్ అబ్దుల్ రజాక్ మెమన్ ఉరితీతపై ఢిల్లీ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఏపీ షా సంచలన వ్యాఖ్యలు చేశారు.

అఫ్జల్ గురు, యాకూబ్ అబ్దుల్ రజాక్ మెమన్ ఉరితీతల వెనుక రాజకీయ కారణాలున్నాయని షా సెన్సేషనల్ కామెంట్లు చేశారు. సీఎన్ఎన్ ఐబీఎన్ చానల్‌తో షా ప్రత్యేకంగా మాట్లాడుతూ.. మెమన్ విషయంలో జాలి చూపించేందుకు కొన్ని అవకాశాలున్నా వాటిని విస్మరించారని అభిప్రాయపడ్డారు.
 
కోర్టు న్యాయమూర్తుల మధ్య అభిప్రాయభేదాలు వచ్చిన విషయాన్ని ఏపీ షా ఈ సందర్భంగా గుర్తు చేశారు. అఫ్జల్ కేసులో మెర్సీ పిటిషన్‌ను దీర్ఘకాలం పాటు పెండింగులో ఉంచారని గుర్తు చేశారు. కేసు విచారణ బెంచ్ కూడా మారిందని, మెర్సీ పిటిషన్ తిరస్కరించిన తరువాత ఉరితీతకు రెండు వారాల సమయం ఉండాలని, ఆ నిబంధన పాటించలేదన్నారు. ఈ కేసులో న్యాయ నిబంధనలను పాటించలేదని స్పష్టమవుతోందని వివరించారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments