Webdunia - Bharat's app for daily news and videos

Install App

మక్కా మహా తొక్కిసలాట : 36కు చేరిన పాక్‌ మృతుల సంఖ్య

Webdunia
సోమవారం, 28 సెప్టెంబరు 2015 (17:13 IST)
హజ్ యాత్ర సందర్భంగా మక్కా మసీదు వద్ద జరిగిన మహా తొక్కిసలాటలో మరణించిన పాకిస్థానీయుల సంఖ్య 36కు చేరింది. ఈ విషయాన్ని పాకిస్థాన్ మంత్రి సర్దార్‌ మహ్మద్‌ యూసఫ్‌ వెల్లడించారు. 
 
ఈ తొక్కిసలాట జరిగిన తొలి రోజున 18 మంది మృతి చెందిన పాక్ అధికారులు భావించారు. అయితే, ఈ సంఖ్య సోమవారానికి 36కు చేరింది. మరో 35 మంది గాయపడగా, మరో 85 మంది జాడ తెలియరాలేదన్నారు. 
 
మరోవైపు ఇండోనేషియాకు చెందిన మృతుల సంఖ్య కూడా పెరిగింది. అంతకుముందు 35 మంది చనిపోయినట్లు భావించగా సోమవారం తాజాగా మరో 10 మృతదేహాలు లభ్యమయ్యాయి. మక్కా తొక్కిసలాటలో 45 మంది భారతీయులు చనిపోయారు. ఆ తొక్కిసలాటలో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 769కు చేరింది.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments