Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి...

Webdunia
శుక్రవారం, 6 నవంబరు 2020 (12:47 IST)
Guatemala
గ్వాటెమాలాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కొండచరియలు విరిగిపడి 37 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు అలెజాండ్రో గ్యామెట్టే స్వయంగా తెలిపారు. మధ్య అమెరికా దేశంలో పర్వత ప్రాంతాలు కూలి ఇళ్లపై పడటం వల్ల.. 25 మంది మృతి చెందారు. 
 
హ్యుహ్యుటెనాంగోలో రెండు చోట్ల కొండచరియలు విరిగిపడటం వల్ల 12 మంది మరణించారు. గత కొద్ది రోజులుగా ఆ దేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు పోటెత్తాయి. ఫలితంగా ప్రమాదాలు సంభవించినట్టు తెలుస్తోంది. గతంలో కూడా ఈ ప్రాంతంలో అక్కడక్కడా చిన్న కొండచరియలు విరిగిపడగా.. 20 మంది చనిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్లీజ్.. మాజీ భార్య అని పిలవొద్దు : రెహ్మాన్ సతీమణి సైరా

సమంతకు మళ్లీ ఏమైంది? అభిమానుల్లో టెన్షన్.. టెన్షన్

డీహైడ్రేషన్ వల్లే ఏఆర్ రెహ్మన్ అస్వస్థతకు లోనయ్యారు : వైద్యులు

హైలెట్ అవ్వడానికే కమిట్మెంట్ పేరుతో బయటకు వస్తున్నారు : అన్నపూర్ణమ్మ

ఏఆర్ రెహ్మాన్‌కు అస్వస్థత.. ఆస్పత్రిలో అడ్మిట్ : స్పందించిన సోదరి ఫాతిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

తర్వాతి కథనం
Show comments