Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే రోజు.. ఇద్దరు కామాంధుల చేతిలో నలిగిపోయిన బాలిక.. రైలులో, కారులో?

బ్రిటన్‌లో 15 ఏళ్ల బాలిక ఒకే రోజు ఇద్దరి చేతులో అత్యాచారానికి గురైంది. రైలులో, కారులో వేర్వేరు వ్యక్తుల చేతిలో 15 ఏళ్ల బాలిక నలిగిపోయింది. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్, బర్మింగ్‌హామ్‌లోని విట్టాన్ రైల

Webdunia
శుక్రవారం, 28 జులై 2017 (12:58 IST)
బ్రిటన్‌లో 15 ఏళ్ల బాలిక ఒకే రోజు ఇద్దరి చేతులో అత్యాచారానికి గురైంది. రైలులో, కారులో వేర్వేరు వ్యక్తుల చేతిలో 15 ఏళ్ల బాలిక నలిగిపోయింది. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్, బర్మింగ్‌హామ్‌లోని విట్టాన్ రైల్వే స్టేషన్లో 15 ఏళ్ల బాలిక తన స్నేహితురాలితో వెళ్తుండగా ఓ వ్యక్తి బాలిక వెంట పడ్డాడు. ఉన్నట్టుండి ఆ బాలికను ఎత్తుకెళ్లిన దుండగుడు.. రైలులో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
అత్యాచారానికి గురైన బాలిక.. అతని నుంచి తప్పించుకుని రైల్వే స్టేషన్ నుంచి ఆ మార్గం ద్వారా వెళ్తున్న కారును లిఫ్టు కోరింది. ఇలా ఆ బాలికకు లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి కూడా కారులోనే ఆమెను రేప్ చేశాడు. ఇలా ఒకే రోజున రెండు సార్లు కామాంధులకు బలైన చిన్నారి ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కామాంధుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

సునీల్ కీలక పాత్రలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments