Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో.. 48 దేశాలు సముద్రంలో మునిగిపోతాయా? అప్రమత్తంగా ఉండాలా?

అసలే భారీ వర్షాలు, సునామీలు, తుఫానులతో ప్రజలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో, ఏకంగా 48 దేశాలు సముద్రంలో మునిగిపోయే రోజులు దగ్గరపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రపంచంలో ఏర్పడుతున్న వాతావరణ పరిణామాల కార

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2016 (14:18 IST)
అసలే భారీ వర్షాలు, సునామీలు, తుఫానులతో ప్రజలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో, ఏకంగా 48 దేశాలు సముద్రంలో మునిగిపోయే రోజులు దగ్గరపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రపంచంలో ఏర్పడుతున్న వాతావరణ పరిణామాల కారణంగా భూమి వేడెక్కిపోతోందని.. మంచు గడ్డలు కరిగిపోతున్నాయి. తద్వారా సముద్రపు నీటి మట్టం పెరుగుతూనే ఉంది. 
 
ఈ పరిస్థితిని నియంత్రించేందుకు పలు దేశాలు సమాయత్తమవుతున్నాయి. ఇందుకోసం అప్రమత్త చర్యలు కూడా తీసుకుంటున్నాయి. కాగా ఐక్యరాజ్య సమితిలో జరుగుతున్న కీలక సమావేశంలో భూమి ఉష్ణోగ్రతను నియంత్రించడంపై కొన్ని నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. ఇందులో భూమి ఉష్ణోగ్రతను దాదాపు 1.5 డిగ్రీల సెల్సియస్‌కు నియంత్రించాలని ఐరాస పేర్కొంది. తద్వారా 2050 నాటికి భూమి వేడెక్కడాన్ని చాలామటుకు తగ్గించుకోవచ్చునని ఐరాస సూచించింది. ఐరాస నిర్వహించిన ఈ సమావేశంలో ఫిలిప్పైన్స్, బంగ్లాదేశ్, కెన్యా, శ్రీలంక వంటి దేశాలు పాల్గొన్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments