అమెరికన్లకు గుడ్ న్యూస్.. ఇక మాస్కుల అవసరం లేదు.. సీడీసీ

Webdunia
శుక్రవారం, 14 మే 2021 (12:07 IST)
అమెరికన్లకు అక్కడి ప్రభుత్వం తాజాగా ఓ శుభవార్త చెప్పింది. మాస్కులు ధరించడంపై అమెరికన్లకు ఆ దేశ వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం (సీడీసీ) కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారు ఇకపై మాస్కు ధరించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ప్రయాణాలకు ముందు, తర్వాత కరోనా టెస్టులు అవసరం లేదని ప్రకటించింది. ప్రయాణం తర్వాత క్వారంటైన్, ఐసోలేషన్ అవసరం లేదని తెలిపింది.
 
కరోనాతో నాడు అత్యంత దారుణంగా ప్రభావితమైన అమెరికా.. సాధారణ పరిస్థితుల వైపు శరవేగంగా అడుగులు వేస్తోందనడానికి ఇదే నిదర్శనం. ఇక సీడీసీ ప్రకటనపై అధ్యక్షుడు జో బైడెన్ హర్షం వ్యక్తం చేశారు. అమెరికన్లకు వ్యాక్సిన్లను శరవేగంగా అందిస్తుండటం వల్లే ఈ మైలురాయి సాధ్యమైందని తెలిపారు. కరోనాపై పోరాటంలో ఇదో గొప్ప రోజన్నారు. 114 రోజుల్లో 25 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందించామని వెల్లడించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments