Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయ బందీలకు ఇసిస్ ఉగ్రవాదుల చెర నుంచి విముక్తి : సుష్మ ట్వీట్

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2015 (15:06 IST)
ఇటీవల కిడ్నాప్ చేసిన నలుగురు భారతీయులను ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు సురక్షితంగా విడుదల చేశారు. తామంతా క్షేమంగా ఉన్నట్టు వారి నుంచి విడుదలైన తర్వాత ఈ నలుగురు భారతీయులు సమాచారం చేరవేశారు. ఇదే విషయాన్ని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా ట్వీట్ చేశారు. ఉగ్రవాదుల చెరలో బందీలుగా ఉన్న నలుగురు భారతీయులను క్షేమంగా విడుదల విడిపించగలిగామని ఆమె తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
ఇటీవల లిబియాలో నలుగురు భారతీయులను గుర్తు తెలియని ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన విషయం తెల్సిందే. కిడ్నాప్‌కు గురైన వారిలో గోపీకృష్ణ (శ్రీకాకుళం), బలరాం (హైదరాబాద్‌), లక్షీకాంత్, విజయ్ కుమార్ (కర్ణాటక)లు ఉన్నారు. ఈ నలుగురిలో తొలుత ఇద్దరిని విడుద చేయగా, సోమవారం మిగిలిన ఇద్దరిని కూడా విడిచిపెట్టేశారు. తాము క్షేమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. 

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments