Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత రిటైర్డ్ నేవీ అధికారికి పాకిస్థాన్ ఉరిశిక్ష.. ఎందుకో తెలుసా?

భారత మాజీ నేవీ అధికారికి పాకిస్థాన్ ప్రభుత్వం ఉరిశిక్ష అమలు చేయనుంది. కుల్భూషణ్ యాదవ్ అనే రిటైర్డ్ నేవీ అధికారిపై పాక్ ప్రభుత్వం గూఢచర్యం చేస్తున్నాడన్న ఆరోపణలపై కేసు నమోదు చేసింది. గతేడాది ఆయన ఇరాన్

Webdunia
సోమవారం, 10 ఏప్రియల్ 2017 (16:13 IST)
భారత మాజీ నేవీ అధికారికి పాకిస్థాన్ ప్రభుత్వం ఉరిశిక్ష అమలు చేయనుంది. కుల్భూషణ్ యాదవ్ అనే రిటైర్డ్ నేవీ అధికారిపై పాక్ ప్రభుత్వం గూఢచర్యం చేస్తున్నాడన్న ఆరోపణలపై కేసు నమోదు చేసింది. గతేడాది ఆయన ఇరాన్ మీదుగా బలూచిస్తాన్ వెళ్లినప్పుడు అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. 
 
ఆ తర్వాత కుల్భూషణ్‌ విడుదల కోసం భారత్ ఎన్నో రకాలుగా ప్రయత్నించింది. అయినప్పటికీ పాకిస్థాన్ అతన్ని అప్పగించలేదు. కుల్బూషణ్ పాకిస్థాన్ తీవ్రవాద కార్యకలపాలు కొనసాగిస్తున్నాడంటూ ఆ దేశ విదేశీ వ్యవహార సలహాదారు సర్తాజ్ అజీజ్ కూడా ఆరోపించారు. 
 
అలాగే, బలూచిస్తాన్‌లో హింసను ప్రేరేపించేలా భారత్ ప్రొత్సహిస్తోందని యాదవ్ చెప్పినట్లు గతేడాది మార్చిలో పాకిస్థాన్ ఆరోపించగా, కేంద్రం కొట్టిపారేసింది. ఈ నేపథ్యంలో కుల్భూషణ్‌కు గూఢచర్య కేసులో ఉరితీయనుంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments