Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత రిటైర్డ్ నేవీ అధికారికి పాకిస్థాన్ ఉరిశిక్ష.. ఎందుకో తెలుసా?

భారత మాజీ నేవీ అధికారికి పాకిస్థాన్ ప్రభుత్వం ఉరిశిక్ష అమలు చేయనుంది. కుల్భూషణ్ యాదవ్ అనే రిటైర్డ్ నేవీ అధికారిపై పాక్ ప్రభుత్వం గూఢచర్యం చేస్తున్నాడన్న ఆరోపణలపై కేసు నమోదు చేసింది. గతేడాది ఆయన ఇరాన్

Webdunia
సోమవారం, 10 ఏప్రియల్ 2017 (16:13 IST)
భారత మాజీ నేవీ అధికారికి పాకిస్థాన్ ప్రభుత్వం ఉరిశిక్ష అమలు చేయనుంది. కుల్భూషణ్ యాదవ్ అనే రిటైర్డ్ నేవీ అధికారిపై పాక్ ప్రభుత్వం గూఢచర్యం చేస్తున్నాడన్న ఆరోపణలపై కేసు నమోదు చేసింది. గతేడాది ఆయన ఇరాన్ మీదుగా బలూచిస్తాన్ వెళ్లినప్పుడు అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. 
 
ఆ తర్వాత కుల్భూషణ్‌ విడుదల కోసం భారత్ ఎన్నో రకాలుగా ప్రయత్నించింది. అయినప్పటికీ పాకిస్థాన్ అతన్ని అప్పగించలేదు. కుల్బూషణ్ పాకిస్థాన్ తీవ్రవాద కార్యకలపాలు కొనసాగిస్తున్నాడంటూ ఆ దేశ విదేశీ వ్యవహార సలహాదారు సర్తాజ్ అజీజ్ కూడా ఆరోపించారు. 
 
అలాగే, బలూచిస్తాన్‌లో హింసను ప్రేరేపించేలా భారత్ ప్రొత్సహిస్తోందని యాదవ్ చెప్పినట్లు గతేడాది మార్చిలో పాకిస్థాన్ ఆరోపించగా, కేంద్రం కొట్టిపారేసింది. ఈ నేపథ్యంలో కుల్భూషణ్‌కు గూఢచర్య కేసులో ఉరితీయనుంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments