Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేసు‌బుక్ అధిపతి విరాళం.. ఎబోలాపై పోరుకు రూ.150 కోట్లు

Webdunia
బుధవారం, 15 అక్టోబరు 2014 (16:05 IST)
ఫేస్‌బుక్ అధిపతి మార్క్ జుకెర్‌బెర్గ్ తన ధాతృత్వాన్ని మరోమారు చాటుకున్నారు. అమెరికా, బ్రిటన్‌లతో పాటు.. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న ఎబోలా వైరస్‌ నిర్మూలనకు రూ.150 కోట్ల నిధులను విరాళంగా ప్రకటించారు. తన భార్య ప్రిసిల్లాతో కలిసి దాదాపు 150 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్ఓల్ అండ్ ప్రివెన్షన్ సంస్థకు ఈ మొత్తం పంపారు.
 
వీలైనంత తక్కువ కాలంలోనే ఈ వ్యాధిని అదుపు చేయాలని, లేకపోతే అది మరింతగా వ్యాప్తి చెంది.. దీర్ఘకాలంలో ఆరోగ్య సంక్షోభంగా మారుతుందని, చివరకు హెచ్ఐవీ, పోలియోలలాగే ఎబోలా మీద కూడా కొన్ని దశాబ్దాల పాటు పోరాటం చేయాల్సి వస్తుందని తన ఫేస్బుక్ పోస్టులో తెలిపాడు. 
 
కాగా, ఈ వ్యాధి బారిన పడి ఇప్పటివరకు నాలుగువేల మంది మృత్యువాతపడిన విషయం తెల్సిందే. వీరిలో ఎక్కువ మంది పశ్చిమాఫ్రికాకు చెందిన పౌరులే ఉన్నారు. ఇప్పటికీ మరో 8,400 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు జుకెర్బెర్గ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. 

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments