Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగ్లండ్‌లో మండిపోతున్న ఎండలు.. ఎమర్జెన్సీ ప్రకటన

Webdunia
శనివారం, 16 జులై 2022 (11:18 IST)
ఇంగ్లండ్‌లో ఎండలు మండిపోతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోయింది. ఈ ఎండల వల్ల ఆరోగ్యవంతులు కూడా అనారోగ్యం బారినపడే అవకాశం ఉందని, అందువల్ల అత్యవసర పనులు సైతం వాయిదా వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఎమర్జెన్సీని కూడా విధించింది. అంటే దేశంలో తొలిసారి ఎండల కారణంగా రెడ్ వార్నింగ్ జారీచేసింది. లండన్‌ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో కొన్ని వారాల పాటు భానుడి ప్రతాపం ఇలాగే కొనసాగే అవకాశం ఉందని హెచ్చరించింది. 
 
పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలో దాటుతున్నాయని, ఇది ప్రమాద సంకేతమని బ్రిటన్ వాతావరణ విభాగం తెలిపింది. ఊహించని వాతావరణ మార్పులు ప్రజారోజ్యానికి ప్రమాదమని పేర్కొంటూ అత్యిక స్థితి (ఎమెర్జెన్సీ)ని ప్రకటించింది. పైగా, ప్రజలు ఎండలకు వీలైనంత దూరంగా ఉండాలని కోరింది. 
 
పగటి పూట వీలైనంత మేరకు బయటకు రాకూండా ఉండాలని, అత్యవసర పనులు సైతం వాయిదా వేసుకోవాలని కోరింది. అంతేకాకుండా రికార్డు స్థాయిలో నమోదవతున్న పగటి ఉష్ణోగ్రతల కారణంగా విద్యుత్, నీటి సరఫరా, మొబైల్ ఫోన్ సేవల్లో కూడా అంతరాయం ఏర్పడవచ్చని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

టిల్లు సిరీస్‌లా జాక్ సిరీస్‌కు ప్లాన్ చేసిన దర్శకుడు భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments