Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిశ్చితార్థం జరిగింది.. కాబోయే భార్యతో సెల్ఫీ దిగాడు.. అంతే చంపేశారు..

Webdunia
మంగళవారం, 4 డిశెంబరు 2018 (14:34 IST)
నిశ్చితార్థం అయినా.. వివాహం కాకుండానే కలుసుకోవడం.. సెల్ఫీలు దిగడంతో తమ పరువు పోయిందని ఆరోపిస్తూ.. ఓ  తండ్రి తన కుమారుడిని చంపేశాడు. మరో తండ్రి తన కుమార్తెకు విషం పెట్టి హత్య చేసిన ఘటన పాకిస్థాన్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. నిశ్చితార్థం జరిగిన తర్వాత తన కాబోయే భార్య ఇంటికి వెళ్లిన యువకుడు.. ఆమెతో మాట్లాడటంతో పాటు సెల్ఫీలు దిగాడు. ఇలా చేయడం ఇస్లాం సంప్రదాయం ప్రకారం విరుద్దమని భావించిన ఆ జంట తండ్రులు.. దారుణ నిర్ణయానికి వచ్చారు. 
 
వీరిద్దరూ బంధువులే కావడంతో.. పరువు పోయిందనే కోపంతో పెళ్లికూతురికి విషం పెట్టి, పెళ్లి కొడుకును కాల్చి చంపేశారు. హడావుడిగా మృతదేహాలను ఖననం చేయించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరిపి.. బాధితుల తండ్రులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments