Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనాలను భయపట్టేందుకు నైజీరియాలో ఉగ్రవాదుల అరాచకత్వం.. వృద్ధుల కాల్చివేత!

Webdunia
ఆదివారం, 21 డిశెంబరు 2014 (11:02 IST)
ఉగ్రవాదులు తమ క్రూరత్వాన్ని పరిపరి విధాలుగా ప్రదర్శిస్తున్నారు. తమను చూస్తే జనాలు గజగజ వణికిపోవాలని భావించి వృద్ధులను బహిరంగంగా ఉరితీసే ఆటవిక చర్యలకు శ్రీకారం చుట్టారు. నైజీరియాలో ఈ దారుణం చోటు చేసుకుంది. 
 
నైజీరియాలో వయసు పైబడిన వారిని ఎంచుకొని.. ఉగ్రవాదులు పెద్దఎత్తున ఊచకోతలకు పాల్పడుతున్నారు. గ్వోజా ప్రాంతంలో ఇటీవల 50 మంది వృద్ధులను వరసగా నిలబెట్టి ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు కాల్చేశారు. దానివల్ల ప్రజల్లో ఎక్కువ భయాన్ని సృష్టించగలుగుతామని వారు భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఆ దేశ సైనిక వర్గాలు వెల్లడించాయి. 
 
మరోవైపు.. ఇరాక్‌లో ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడిలో ముగ్గురు సైనికులు సహా పది మంది మరణించారు. దేశ రాజధాని బాగ్దాద్‌లో బాగా రద్దీగా ఉండే వాణిజ్య కూడలిలో ఈ పేలుడు జరిపినట్టు సైనిక వర్గాలు తెలిపాయి. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments