Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈజిప్టు మాజీ అధినేత మోర్సీకి 20 యేళ్ళ జైలు.. ఎందుకు?

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (15:18 IST)
ఈజిప్ట్ మాజీ దేశాధ్యక్షుడు మహమ్మద్ మోర్సీకి 20 సంవత్సరాల జైలు శిక్షను విధిస్తూ, ఆ దేశ న్యాయస్థానం మంగళవారం తీర్పునిచ్చింది. 2012లో స్వదేశంలో నిరసనలు చెలరేగాయి. ఆ సమయంలో నిరసనకారులను ఊచకోత కోయించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ హత్యా కేసుల్లో ఆయన్ను కోర్టు దోషిగా నిర్ధారించింది. దీంతో ఈ శిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది. 
 
ఆయనపై పలు కేసులు విచారణలో ఉండగా, శిక్షపడ్డ మొదటి కేసు ఇది. డిసెంబర్ 2012లో అధ్యక్ష భవనం ముందు నిరసన తెలుపుతున్న ప్రజలపై ఆయన ప్రోద్భలంతో కాల్పులు జరిపారని ఆరోపణలు వచ్చాయి. ఆయనపై హత్యారోపణలను తోసిపుచ్చిన కోర్టు 'బలాన్ని ఉపయోగించారు' అని పేర్కొంటూ, ఈ శిక్షను విధించారు. ఆయనతో పాటు మరో 12 మంది బ్రదర్ హుడ్ పార్టీ నేతలకూ ఇదే శిక్ష విధిస్తున్నట్టు జడ్జి తీర్పు చెప్పారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments