Webdunia - Bharat's app for daily news and videos

Install App

గౌటాలో వైమానిక దాడులు.. ఎటు చూసినా బాంబులే..

సిరియాలో తిరుగుబాటుదారులకు సిరియా సర్కారుకు మధ్య జరుగుతున్న పోరులో రక్తపుటేరులు పారుతాయి. పౌరుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. పౌరుల్లో కలిసిపోయిన ఉగ్రవాదులను ఏరివేసేందుకు ప్రభుత్వ దళాలు బాంబులతో వి

Webdunia
బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (09:09 IST)
సిరియాలో తిరుగుబాటుదారులకు సిరియా సర్కారుకు మధ్య జరుగుతున్న పోరులో రక్తపుటేరులు పారుతాయి. పౌరుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. పౌరుల్లో కలిసిపోయిన ఉగ్రవాదులను ఏరివేసేందుకు ప్రభుత్వ దళాలు బాంబులతో విరుచుకుపడుతున్నాయి. సైనిక వైమానిక దాడుల్లో ఇప్పటికే 700 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ మృతుల్లో అధిక సంఖ్యలో చిన్నారులు, మహిళలు వున్నారు. నిజానికి నెల రోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలని ఐరాస భద్రతా మండలి తిరుగుబాటు దళాలు, సైన్యానికి సూచించినా.. రష్యా-సిరియా బలగాలు వైమానిక దాడులతో విరుచుకుపడుతూనే వున్నాయి. దీంతో సిరియా వీధులన్నీ శవాల దిబ్బలుగా మారాయి. ఎటుచూసినా మృతదేహాలే కనిపిస్తున్నాయి. 
 
మొదటి దీంతో సిరియాలో ప్రపంచ యుద్ధాన్ని తలపిస్తోంది. ప్రస్తుతం గౌటాలో పరిస్థితిలు దారుణంగా ఉన్నాయి. ఎటు చూసినా బాంబులే. ఉండడానికి చోటు లేక, తినడానికి తిండి లేక, పీల్చేందుకు స్వచ్ఛమైన గాలి కూడా లేక ప్రజలు దుర్భర పరిస్థితి అనుభవిస్తున్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments