Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలు జీన్స్ ప్యాంట్లు ధరించడం వలనే భూకంపాలు... పాక్ ఉగ్రవాది

Webdunia
శనివారం, 30 మే 2015 (18:04 IST)
భూమి పొరల్లోపల జరిగే మార్పుల కారణంగా భూకంపాలు ఏర్పడతాయని అందరికీ తెలుసు. అయితే తాజాగా పాకిస్థాన్‌లోని ఓ ఉగ్రవాద నాయకుడు భూకంపాలు ఏర్పడడానికి ఆడవాళ్లే కారణమంటూ కొత్త వాదనను లేవనెత్తాడు. మహిళలు జీన్సు ప్యాంట్లు వేసుకోవడం వల్లే ద్రవ్యోల్బణం దగ్గర నుంచి భూకంపాల వరకు వస్తున్నాయని జమైత్ ఉలేమా ఎ ఇస్లామీ ఫజల్ అధినేత మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ అన్నారు.
 
ఇస్లామాబాద్లోని ఓ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయనీమాట చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. పాకిస్థాన్ వ్యాప్తంగా జీన్సు ప్యాంట్లు వేసుకునే మహిళలపై సైనిక ఆపరేషన్ ప్రారంభించాలని పాక్ సైన్యాన్ని కోరారు. తాలిబన్లు పాకిస్థాన్కు శత్రువులు కారని, అందువల్ల తెహరీక్ ఎ తాలిబన్ పాకిస్థాన్ మీద సైనిక ఆపరేషన్ చేయడం అనవసరమని ఆయన చెప్పారు.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments