Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణాఫ్రికాలో పెను విధ్వంసం సృష్టిస్తున్న భారీ వర్షాలు

Webdunia
ఆదివారం, 17 ఏప్రియల్ 2022 (18:17 IST)
దక్షిణాఫ్రికాలో భారీ వర్షాలు పెను విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. ఈ దేశంలో సంభవించిన భారీ వరదల వల్ల ఇప్పటివరకు సుమారుగా 400 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. అలాగే, వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. 
 
అగ్నేయ తీర నగరమైన డర్బన్‌లోని కొన్ని ప్రాంతాల్లోకి వరద నీరు ప్రవేశించింది. దీంతో రోడ్లతో పాటు లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగిపోయాయి. అనేక ఇళ్లు కూలిపోయాయి. అనేకమంది వరదనీటిలో కొట్టుకునిపోయారు. 
 
ఈ వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 398కు చేరగా, 27 మంది గల్లంతైనట్టు సౌతాఫ్రికా వర్గాల సమాచారం. వరద బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. డర్బన్ జిల్లాలో తప్పిపోయిన ఒక కుటుంబానికి చెందిన 10 మంది ఆచూకీ తెలియంలేదు. 
 
ఇదే అంశంపై డర్బన్ ఎమర్జెన్సీ సర్వీస్ ప్రతినిధి మాట్లాడుతూ, దేశంలోనే అత్యంత ఘోరమైన విపత్తు ఇదేనని చెప్పారు. ఇప్పటివరకు 400 మందికిపైగా మరణించారని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

హారర్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న నిశ్శబ్ద సినిమా టీజర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments