Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ - పాకిస్థాన్ చర్చల్లో తలదూర్చనున్న డోనాల్డ్ ట్రంప్?

దశాబ్దాల కాలంగా భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనికి కారణం కాశ్మీర్ అంశమే. అయితే, ఈ సమస్య పరిష్కారం కోసం ఇరు దేశాలు కృషి చేస్తూనే ఉన్నాయి. పలు దేశాలతో పాటు ఐక్యరాజ్య సమితి క

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2017 (13:00 IST)
దశాబ్దాల కాలంగా భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనికి కారణం కాశ్మీర్ అంశమే. అయితే, ఈ సమస్య పరిష్కారం కోసం ఇరు దేశాలు కృషి చేస్తూనే ఉన్నాయి. పలు దేశాలతో పాటు ఐక్యరాజ్య సమితి కూడా సూచనలు కూడా చేసింది. అయితే, ఈ రెండు దేశాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి చర్చలే ఏకైక మార్గంగా కనిపిస్తోంది. కానీ ఇందుకు పాకిస్థాన్ ముందుకు రావడం లేదు. ఫలితంగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 
 
ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య చర్చల ప్రక్రియ మొదలైతే మధ్యవర్తిత్వం వహించడానికి అమెరికా సిద్ధంగా ఉందని ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి అయిన నిక్కీ హేలీ చెప్పారు. ఇరు దేశాల మధ్య చర్చల్లో పాల్గొనడానికి అమెరికా సిద్ధంగా ఉందని ఆమె తెలిపారు. రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించడంలో అమెరికా తన వంతు పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఇరు దేశాల మధ్య చర్చల్లో అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా పాల్గొన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments