Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాకు భారత్ షాక్.. డ్రాగన్ పౌరులకు తీసుకురావద్దొంటూ..?

Webdunia
సోమవారం, 28 డిశెంబరు 2020 (13:55 IST)
చైనాకు భారత్ షాకిచ్చింది. ఇప్పటికే ఇండియా, చైనా మధ్య విమానాలు రద్దయ్యాయి. అయితే చైనా పౌరులు ఇతర దేశాలకు వెళ్లి అక్కడి నుంచి ఇండియాకు వస్తున్నారు. ఇప్పుడు వాళ్లను కూడా తీసుకురావద్దని ఎయిర్‌లైన్స్‌కు భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చైనా పౌరులను భారత్‌కు తీసుకురావద్దని అన్ని ఎయిర్‌లైన్స్‌కు అనధికారిక ఆదేశాలు జారీ చేసింది.
 
గత నవంబర్‌లో చైనా కూడా ఇలాగే ఇండియాతోపాటు పలు దేశాల ప్రయాణికులపై నిషేధం విధించింది. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకే ఈ చర్య తీసుకున్నట్లు చైనా చెప్పింది. దీంతో సుమారు 1500 మంది భారత నావికులు వివిధ చైనా పోర్ట్‌లలో చిక్కుకుపోయారు. వారిని చైనా తమ దేశంలోకి అనుమతించలేదు. ప్రస్తుతం భారత్‌ కూడా చైనా పౌరులు దేశంలోకి రాకుండా నిషేధం విధించింది.
 
అయితే ఈ ఆదేశాలను లిఖితపూర్వక ఇవ్వాలని ఎయిర్‌లైన్స్ అడుగుతున్నాయి. టికెట్లు ఉన్న చైనా పౌరులు కూడా తమ విమానాలు ఎక్కకుండా ఉండాలంటే.. ఈ ఆదేశాలను చూపిస్తామని చెబుతున్నాయి. ఇప్పటికీ టూరిస్ట్ వీసాలను ఇండియా జారీ చేయడం లేదు. కానీ టూరిస్ట్ వీసాలు కాకుండా ఇతర కేటగిరీల వీసాలు ఉన్న వాళ్లు రావచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments