Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిథిలాల కింద చిక్కుకున్న యజమాని.. ఆరాటపడిన శునకం

Webdunia
శనివారం, 31 అక్టోబరు 2020 (12:54 IST)
Dog
టర్కీలోని ఇజ్‌మిర్ నగరంలో భారీ భూకంపం ఏర్పడింది. ఈ భూకంపంలో బహుళ అంతస్థులు నేలమట్టం అయ్యాయి. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నారు. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. ఇజ్‌మిర్ నగరంలో భూకంప ధాటికి కూలిన ఓ భవనం వద్ద హృదయ విదారక దృశ్యం చోటు చేసుకుంది. 
 
శిథిలాల కింద చిక్కుకున్న తన యజమాని కోసం ఓ శునకం ఆరాట పడుతోంది. నోరులేని ఆ మూగ జీవి యజమాని ప్రాణాల కోసం ఆరాటపడుతున్న దృశ్యాలు అందర్నీ కలిచివేస్తోంది. ఆ శునకం వెక్కివెక్కి ఏడ్చుతోంది. 
Dog
 
అటు ఇటు తిరుగుతూ.. యజమాని చేతిని చూస్తూ తన ఆవేదనను వెలిబుచ్చుతోంది. అక్కడ్నుంచి కదలకుండా విశ్వాసంతో అక్కడే ఉండిపోయింది ఆ శునకం. శుక్రవారం సంభవించిన ఈ భారీ భూకంపం ఇజ్‌మిర్ నగరానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments