Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్-పాకిస్థాన్ మధ్య ట్రంప్ సయోధ్య.. త్వరలోనే శుభవార్త వింటారు..

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2019 (18:33 IST)
భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంపై ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు స్పందిస్తున్నాయి. అయితే అమెరికా మాత్రం ఇరు దేశాల్లో జరిగుతున్న పరిణామాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటోంది. అయితే యుద్ధం జరగకుండా ఆపాలనే యోచనలో అమెరికా ఉన్నట్లు సమాచారం.
 
ఈ విషయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరు దేశాల మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రస్తుతం వియత్నాంలో ఉన్న ట్రంప్ ఈ విషయంపై స్పందిస్తూ ఇరు దేశాలతో ఇప్పటికే సంప్రదింపులు ప్రారంభించానని అతి త్వరలో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు.
 
అయితే ఇరు దేశాలు ఈ సమస్య పట్ల శాంతియుతంగా ఆలోచించి సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని కోరారు. సరిహద్దుల్లో శాంతి స్థాపనకు తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పిన ఆయన త్వరలోనే ఇరు దేశాల నుండి శుభవార్త వింటామని ఆశాభావం వ్యక్తం చేసారు. 
 
మరోవైపు పాకిస్థాన్ ఆర్మీ అదుపులో ఉన్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్‌ను కూడా విడిపించేందుకు ట్రంప్ చొరవ తీసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments