Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రెజిల్‌ను ముంచెత్తిన వరదలు.. మృతుల సంఖ్య 116కి చేరిక

సెల్వి
శనివారం, 11 మే 2024 (09:17 IST)
Brazil
దక్షిణ బ్రెజిల్‌లోని రియో గ్రాండే దో సుల్ రాష్ట్రంలో సంభవించిన తుఫానుల కారణంగా మరణించిన వారి సంఖ్య 116కి చేరుకుందని సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ తెలిపింది. మరో 143 మంది గల్లంతు కాగా, 756 మంది గాయపడ్డారు. దాదాపు 400,000 మంది నిరాశ్రయులైనారని జిన్హువా వార్తా సంస్థ పేర్కొంది. 
 
తుఫానుల వల్ల మొత్తం 1,947,372 మంది ప్రభావితమయ్యారు, అయితే 70,863 మందిని భద్రతా దళాలు, రక్షకులు రక్షించారని ఏజెన్సీ తెలిపింది. గుయబా నది నగరాన్ని ముంచెత్తడంతో రాష్ట్ర రాజధాని పోర్టో అలెగ్రేలోని సల్గాడో ఫిల్హో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్,సేవలను నిలిపివేసింది.  ఏప్రిల్ 29 నుండి, వర్షాలు, వరదలు, 437 కంటే ఎక్కువ మునిసిపాలిటీలు తుఫానులతో మునిగాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments