Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రెజిల్‌ను ముంచెత్తిన వరదలు.. మృతుల సంఖ్య 116కి చేరిక

సెల్వి
శనివారం, 11 మే 2024 (09:17 IST)
Brazil
దక్షిణ బ్రెజిల్‌లోని రియో గ్రాండే దో సుల్ రాష్ట్రంలో సంభవించిన తుఫానుల కారణంగా మరణించిన వారి సంఖ్య 116కి చేరుకుందని సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ తెలిపింది. మరో 143 మంది గల్లంతు కాగా, 756 మంది గాయపడ్డారు. దాదాపు 400,000 మంది నిరాశ్రయులైనారని జిన్హువా వార్తా సంస్థ పేర్కొంది. 
 
తుఫానుల వల్ల మొత్తం 1,947,372 మంది ప్రభావితమయ్యారు, అయితే 70,863 మందిని భద్రతా దళాలు, రక్షకులు రక్షించారని ఏజెన్సీ తెలిపింది. గుయబా నది నగరాన్ని ముంచెత్తడంతో రాష్ట్ర రాజధాని పోర్టో అలెగ్రేలోని సల్గాడో ఫిల్హో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్,సేవలను నిలిపివేసింది.  ఏప్రిల్ 29 నుండి, వర్షాలు, వరదలు, 437 కంటే ఎక్కువ మునిసిపాలిటీలు తుఫానులతో మునిగాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెంటల్ టార్చర్ భరించడం వల్ల కాదు, ఆ విషయంలో పవన్ చాలా స్ట్రాంగ్: విజయ్ సేతుపతి

మలయాళ, తమిళ సినిమాల్లో బేబెమ్మ.. తెల్ల లెహంగాలో అదుర్స్

ఐదు భాషలలొ మోటివ్ ఫర్ మర్డర్ - టీజర్‌ను రిలీజ్ చేసిన దిల్ రాజు.

హరికృష్ణ మనవడు నందమూరి తారక రామారావు హీరోగా వైవిఎస్ చౌదరి చిత్రం ప్రకటన

బలగం నిర్మాత హర్షిత్ రెడ్డి కజిన్ సుమన్ తేజ్ హీరోగా సీతా కళ్యాణ వైభోగమే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బ్రెయిన్ ట్యూమర్ సర్వైవర్స్‌తో అవగాహన వాకథాన్‌ని నిర్వహించిన కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలిపే 9 కారణాలు

ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం 2024: గర్భిణీ తల్లులకు సురక్షితమైన ఆహార చిట్కాలు

చెరకు రసంతో ప్రయోజనాలు సరే.. అలాంటి వారికి ఇక్కట్లే..

మజ్జిగ ఇలాంటివారు తాగకూడదు, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments