Webdunia - Bharat's app for daily news and videos

Install App

covid 19 చైనాపై మరోసారి పంజా, 170 మంది మృతి, ప్రపంచం బెంబేలు

ఐవీఆర్
గురువారం, 2 జనవరి 2025 (17:57 IST)
చైనాలో మరోసారి covid 19 పంజా విసిరినట్లు సోషల్ మీడియాలో విపరీతంగా కథనాలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన లేనప్పటికీ, మానవ మెటాప్‌న్యూమోవైరస్‌తో సహా చైనాలో వైరల్ వ్యాప్తికి సంబంధించిన నివేదికల ద్వారా అత్యవసర పరిస్థితి తలెత్తినట్లు సోషల్ మీడియాలో ఊహాగానాలు ప్రచారమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున, WHO కొత్త కరోనావైరస్ మహమ్మారిని ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా పరిగణించింది. నేటి వరకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 8 వేల మంది ఈ వైరస్ కారణంగా అనారోగ్యం పాలవగా చైనాలో మాత్రమే 170 మంది మరణించినట్లు సమాచారం. ఈ మరణాలన్నీ చైనాలోనే చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
 
సైంటిస్ట్ ఆర్గ్ ప్రకారం, ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాలో కొత్త కరోనావైరస్ మహమ్మారిని ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా పరిగణించింది. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ జెనీవా విలేకరుల సమావేశంలో ఈ వార్తలను ప్రకటించారు. డిసెంబర్ 31, 2019న చైనాలో మొదటిసారిగా కరోనా వైరస్ బైటపడినప్పటికీ, కొత్త వైరస్ 18 వేర్వేరు దేశాలలో 7,834 మందికి సోకింది. చైనాలో 170 మంది మరణించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments