Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌదీలో కరోనా విజృంభణ.. ఒక్కరోజే 3402 కేసులు.. 49 మంది మృతి

Webdunia
శుక్రవారం, 3 జులై 2020 (10:16 IST)
కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తోంది. తాజాగా సౌదీ అరేబియాలో కోవిడ్ కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. రెండు లక్షల దిశగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ మేరకు గురువారం ఒక్క రోజే నమోదైన 3,402 కొత్త కేసులతో కలిపి ఇప్పటి వరకు సౌదీ వ్యాప్తంగా ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 1,97,608కు చేరిందని ఆరోగ్యశాఖ వెల్లడించింది. 
 
ఇక గురువారం 49 మంది కరోనాతో చనిపోవడంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారికి బలైన వారు 1,752 మంది అయ్యారని ఆరోగ్యశాఖ అధికారులు తెలియజేశారు. 
 
అయితే, గత రెండు మూడు రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలు పెరుగుతుండటం కాస్తా ఊరటనిచ్చే విషయమని ఆరోగ్య శాఖ తెలిపింది. గురువారం 4,909 మంది కోవిడ్ పేషెంట్స్ కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తం రికవరీలు 1,37,669కు చేరాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments