Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ విలయతాండవం.. అమెరికా అగ్రస్థానం..

Webdunia
శనివారం, 4 జులై 2020 (14:46 IST)
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజురోజుకీ కరోనా పాజిటివ్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. శుక్రవారం రెండు లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 1,11,91,681 మంది కరోనా బారిన పడ్డారు. 
 
కరోనా మహమ్మారి కారణంగా 5,29,127 మంది మృతి చెందారు. ప్రాణాంతకర వైరస్ నుంచి కోలుకుని 63,30,671 మంది డిశ్చార్జ్ అయ్యారు. అత్యధిక కరోనా కేసుల జాబితాలో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. 
 
అమెరికాలో శుక్రవారం ఒక్కరోజే 57,683 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం 28,90,588 మంది కరోనా బారినపడ్డారు. ఇక దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారిన పడి 728 మంది ప్రాణాలు కోల్పోయారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments