Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా బొగ్గు గనిలో బ్లాస్ట్ .. 24 మంది బలి!

Webdunia
బుధవారం, 26 నవంబరు 2014 (19:20 IST)
చైనా బొగ్గుగనిలో ఏర్పడిన పేలుడు కారణంగా 24 మంది మృత్యువాత పడ్డారు. బొగ్గుగనిలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో 24 మంది కార్మికులు చనిపోయారు. ఈ ప్రమాదం చైనాలోని లియావొనింగ్ ప్రావిన్స్లో ఉన్న ఒక బొగ్గు గనిలో జరిగింది. ఈ ఘోర అగ్ని ప్రమాదంలో మరో 52 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
ఈ ప్రమాదం జరిగిన బొగ్గు గని లియావొనింగ్ ఫుక్సిన్ కోల్ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థకు చెందినది. ఈ కంపెనీలో దాదాపు 5000  మంది కార్మికులు పని చేస్తున్నారు. ఈ గనిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గత ఏడాది ఫుక్సిన్ గనిలో గ్యాస్ లీకై దాదాపు 8 మంది కార్మికులు మృతి చెందారు. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments